Webdunia - Bharat's app for daily news and videos

Install App

హవాలా మనీ.. మాదాపూర్ వద్ద రూ.50లక్షలు స్వాధీనం

సెల్వి
గురువారం, 7 మార్చి 2024 (12:49 IST)
సైబరాబాద్ ఎస్ ఓటీ పోలీసులు లెక్కల్లో చూపని డబ్బును తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆపై పోలీసులు షాక్ అయ్యారు. ఇద్దర వ్యక్తుల నుంచి  రూ.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. 
 
సమాచారం మేరకు ఎస్‌ఓటీ (మాదాపూర్) రాయదుర్గం వద్ద ఎస్‌యూవీని ఆపి వాహనంలో రూ.50 లక్షలు గుర్తించారు.

ఆ మొత్తాన్ని తీసుకువెళ్లిన వ్యక్తుల వద్ద.. ఆ నగదుకు సంబంధించిన చట్టపరమైన పత్రాలు లేకపోవడంతో పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం రాయదుర్గం పోలీసులకు అప్పగించారు. దీనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments