హైదరాబాద్ రోడ్డు ప్రమాదం - బీటెక్ విద్యార్థిని మృతి

ఠాగూర్
సోమవారం, 8 డిశెంబరు 2025 (13:49 IST)
హైదరాబాద్ - ఘట్‌కేసర్ పరిధిలోని ఒక ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫస్ట్ ‌ఇయర్ చదువుతూ సమీపంలోని హాస్టల్‌లో ఉంటున్న సిరిసిల్లకు చెందిన (18)అనే యువతి మృతి చెందింది. తన స్నేహితుడు అక్షయ్‌తో కలిసి ఉప్పల్ వెళ్ళి ఆర్థరాత్రి 2 గంటలకు ఘట్‌కేసర్ తిరిగి వస్తుండగా బైకు అదుపుతప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే హాసిని ప్రాణాలు కోల్పోయింది. హాసిని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
తిరిగి రాత్రి 2 గంటల సమయంలో ఘట్‌కేసర్ వైపు వస్తుండగా నారపల్లి జైన్ అపార్టుమెంట్ సమీప ప్రాంతంలోకి రాగానే బైక్ బైక్ అదుపు తప్పి కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో వెనుకాను కూర్చొన్న హాసిన తలకు తీవ్రమాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. స్వల్ప గాయాలైన అక్షయ్ సికింద్రాబాద్‌లోని ప్రైవేటు దావాఖానలో చికిత్స పొందుతున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

Hebba Patel: మూఢనమ్మకాలను, దొంగ బాబాలను టార్గెట్ తో ఈషా ట్రైలర్‌

హీరో సుశాంత్‌తో మీనాక్షి చౌదరి రిలేషన్?

Suman: సినిమా వాళ్ళు ఏమైనా చెప్తే ప్రజలు వింటారు : సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments