Webdunia - Bharat's app for daily news and videos

Install App

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

సెల్వి
శనివారం, 18 మే 2024 (18:34 IST)
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతోందని, మే 24 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. శ్రీలంక నుంచి కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా విస్తరించిన ఉపరితల ద్రోణి ప్రస్తుతం కొనసాగుతోంది.
 
సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో ఇది కేంద్రీకృతమైంది. ఈ వాతావరణ నమూనా ఫలితంగా, మే 23 వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 
 
ఈ సమయంలో కోస్తా ఆంధ్ర, తెలంగాణా జిల్లాలు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రభావిత ప్రాంతాల్లోని నివాసితులు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖాధికారులు సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments