Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగుళూరులో అల్‌ఖైదా కదలికలు.. మద్దతుదారు అరెస్టు

ఠాగూర్
శుక్రవారం, 8 ఆగస్టు 2025 (10:20 IST)
ఐటీ నగరం బెంగుళూరులో అల్‌ఖైదా కదలికలు కనిపించాయి. తాజాగా ఆ సంస్థ మద్దతురాలు శమా ఫర్వీన్ (30)ను అరెస్టు చేశారు. ఆమె వద్ద జరిగిన విచారణలో అనేక ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ), గుజరాత్ ఉగ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్) అధికారులు సంయుక్తంగా ఆమెను విచారించారు. ఈ సందర్భంగా ఆమె అనేక ఆసక్తకర విషయాలను వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో బెంగులూరు నగరాన్ని పేల్చివేయడానికి పాకిస్థాన్ ఆర్మి అసీమ్ మునీర్‌ను కోరినట్టు ఆమె వెల్లడించింది. 
 
సోషల్ మీడియాలో అసీమ్ మునీర్ చిత్రాన్ని పోస్టు చేసిన ఫర్వీద్ భారతదేశంలోని ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాలను ఏకీకరణ చేయాలని కోరింది. ఆమె సోషల్ మీడియా ఖాతాకు దాదాపు 10 వేల మంది ఫాలోయర్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఇందులో ఆమె తన సిద్ధాంతాలను ముమ్మరంగా ప్రచారం చేస్తున్నట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. దీంతో ఈ కేసుపై లోతైన దర్యాప్తు జరుపుతున్నట్టు ఎన్.ఐ.ఏ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments