Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.కోటి విలువైన 400 కేజీల ఎండు గంజాయి పట్టివేత

Webdunia
శనివారం, 16 డిశెంబరు 2023 (18:57 IST)
రూ.కోటి విలువైన 400 కేజీల ఎండు గంజాయి జీడిమెట్లలో పట్టుబడింది. హైదరాబాద్‌లోని జీడిమెట్లలో భారీగా గంజాయి పట్టుబడింది. నర్సరీ మొక్కల మాటున గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 
 
రాజమండ్రి నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారు మధ్యప్రదేశ్‌కు చెందిన బబ్లూ, గోవింద్‌లు ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments