Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.2,42 కోట్ల నకిలీ యాపిల్ ఉపకరణాలు విక్రయించిన ముఠా అరెస్ట్

సెల్వి
శనివారం, 26 అక్టోబరు 2024 (09:50 IST)
హైదరాబాద్‌ కమిషనర్‌ టాస్క్‌ఫోర్స్‌, సెంట్రల్‌ జోన్‌ బృందం, అబిడ్స్‌ పోలీసులతో కలిసి జగదీష్‌ మార్కెట్‌లోని నాలుగు దుకాణాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించి నకిలీ యాపిల్‌ ఐఫోన్‌ బ్రాండ్‌ యాక్సెసరీలను విక్రయిస్తున్న నలుగురిని పట్టుకున్నారు. 
 
2.42 కోట్ల విలువైన యాపిల్ బ్రాండ్ మొబైల్ యాక్సెసరీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ షాప్ యజమాని నింబ్ సింగ్ (25)ని పోలీసులు అరెస్టు చేశారు. 
 
పటేల్ మొబైల్ షాపుకు చెందిన హీరా రామ్ (24), ఔషపురా మొబైల్ షాపుకు చెందిన గోవింద్ లాల్ చౌహాన్ (45), నంది మొబైల్స్‌కు చెందిన ముఖేష్ జైన్ (32)లను అదుపులోకి తీసుకున్నారు. 
 
ఇకపోతే.. 579 ఎయిర్‌పాడ్స్ ప్రో, 351 యూఎస్‌బీ అడాప్టర్లు, 747 యూఎస్‌బీ పవర్ కేబుల్స్, 62 బ్యాటరీలు, 17 పవర్ బ్యాంక్‌లు, 1,401 బ్యాక్ పౌచ్‌లు మొత్తం రూ.2,42,55,900 స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments