Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్-షర్మిల ఆస్తుల గొడవ, ఆ సరస్వతి పవర్ భూముల సంగతేంటి? నివేదిక ఇవ్వండి: పవన్ కల్యాణ్

ఐవీఆర్
శుక్రవారం, 25 అక్టోబరు 2024 (22:45 IST)
మాజీ ముఖ్యమంత్ర వైఎస్ జగన్ మోహన్ రెడ్డి-వైఎస్ షర్మిల ఆస్తుల వ్యవహారంలో దేశంలోని ఇతర రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రంలో వున్న పలు ఆస్తుల వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చాయి. వీటిలో పలనాడు జిల్లాలో వున్న సరస్వతి పవర్ భూములు. ఈ కంపెనీకి చెందిన 1515.93 ఎకరాల్లో ప్రకృతి సంపద, కొండ భూములు, వాగులు, వంకలు మెండుగా వున్నాయని ప్రచారం జరుగుతోంది.
 
మీడియాలో జరుగుతున్న ప్రచారం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెంతకు చేరింది. దీనితో సరస్వతి పవర్ భూములకు సంబంధించి పర్యావరణ అనుమతులు వున్నాయా? అసలు ఆ సంస్థకు చెందిన భూముల్లో ప్రకృతి సంపద వుంటే.. వాటికి పర్యావరణ అనుమతులు ఎలా వచ్చాయనేది తనకు తెలియజేయాలని పీసీబీని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఈ అంశంపైన అటవీ, రెవిన్యూ, పిసీబీ ఉన్నతాధికారులతో పవన్ కల్యాణ్ సమీక్షించనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments