Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్-షర్మిల ఆస్తుల గొడవ, ఆ సరస్వతి పవర్ భూముల సంగతేంటి? నివేదిక ఇవ్వండి: పవన్ కల్యాణ్

ఐవీఆర్
శుక్రవారం, 25 అక్టోబరు 2024 (22:45 IST)
మాజీ ముఖ్యమంత్ర వైఎస్ జగన్ మోహన్ రెడ్డి-వైఎస్ షర్మిల ఆస్తుల వ్యవహారంలో దేశంలోని ఇతర రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రంలో వున్న పలు ఆస్తుల వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చాయి. వీటిలో పలనాడు జిల్లాలో వున్న సరస్వతి పవర్ భూములు. ఈ కంపెనీకి చెందిన 1515.93 ఎకరాల్లో ప్రకృతి సంపద, కొండ భూములు, వాగులు, వంకలు మెండుగా వున్నాయని ప్రచారం జరుగుతోంది.
 
మీడియాలో జరుగుతున్న ప్రచారం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెంతకు చేరింది. దీనితో సరస్వతి పవర్ భూములకు సంబంధించి పర్యావరణ అనుమతులు వున్నాయా? అసలు ఆ సంస్థకు చెందిన భూముల్లో ప్రకృతి సంపద వుంటే.. వాటికి పర్యావరణ అనుమతులు ఎలా వచ్చాయనేది తనకు తెలియజేయాలని పీసీబీని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఈ అంశంపైన అటవీ, రెవిన్యూ, పిసీబీ ఉన్నతాధికారులతో పవన్ కల్యాణ్ సమీక్షించనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Devara: 28న జపాన్‌లో దేవర: పార్ట్ 1 విడుదల.. ఎన్టీఆర్‌కు జపాన్ అభిమానుల పూజలు (video)

సంబరాల యేటిగట్టు లోబ్రిటిషు గా శ్రీకాంత్ ఫస్ట్ లుక్

Yash: వచ్చే ఏడాది మార్చిలో రాకింగ్ స్టార్ యష్ టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్

Vijay Deverakonda: కింగ్ డమ్ సాంగ్ షూట్ కోసం శ్రీలంక వెళ్తున్న విజయ్ దేవరకొండ

Madhumita : శివ బాలాజీ, మధుమిత నటించిన జానపద గీతం గోదారికే సోగ్గాన్నే విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments