గణేష్ నిమజ్జనం ట్యాంక్ బండ్‌లో కుదరదు, ఎందుకంటే?

ఐవీఆర్
శుక్రవారం, 13 సెప్టెంబరు 2024 (14:08 IST)
హైదరాబాదు నగరంలో గణేష్ నిమజ్జనం అంటే అదో భారీ వేడుక. నగరంలో 9 రోజుల పాటు గణేష్ ఉత్సవాలు నిర్వహించిన అనంతరం భక్తులు గణేష్ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకుని వెళ్లి ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేసేవారు. ఐతే గణేష్ విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసినవి కావడంతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతున్నట్లు తేలింది.
 
దీనితో ట్యాంక్ బండ్‌లో గణేష్ నిమజ్జనం జరుపకూడదని హైకోర్టు ఆదేశించడంతో ప్రత్యామ్నాయ మార్గాలను పోలీసులు సిద్ధం చేస్తున్నారు. దీనిపై నగర పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ... నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్ లో గణేష్ నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం 18 వేల మంది పోలీసులు పాల్గొంటారని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments