Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ వర్శిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత

ఠాగూర్
ఆదివారం, 13 అక్టోబరు 2024 (09:39 IST)
మావోయిస్టులతో సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొని కొన్ని నెలలు పాటు జైలు జీవితం గడిపిన ఢిల్లీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయనను గత పది రోజుల క్రితం హైదరాబాద్ నగరంలోని నిమ్స్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన శనివారం రాత్రి 8.45 గంటల సమయంలో మృతి చెందారు. 
 
మావోలతో సంబంధాలు ఉన్న ఆరోపణల కారణంగా సుధీర్ఘకాలం పాటు జైల్లో ఉన్న సాయిబాబాకు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. దీంతో గత మార్చి 7వ తేదీన ఆయన నిర్దోషిగా ప్రకటించడంతో నాగ్‌పూర్  జైలు నుంచి విడుదల చేశారు. 
 
ముఖ్యంగా గడ్చిరోలి ట్రయల్ కోర్టు సాయిబాబాతో పాటు ఐడుగురికి జీవితఖైదు విధించింది. దీంతో 2017 నుంచి 2024 మార్చి 6వ తేదీ వరకు ఆయన జైలు జీవితం గడిపారు. ఆ సమయంలోనే ఆయన అనారోగ్యం బారినపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర కథ నా చుట్టూ తిరుగుతుంది : నాగార్జున, ఎమోషనల్ అయిన శేఖర్ కమ్ముల

లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ చిత్రం సతీ లీలావతి ఫస్ట్ లుక్

పవన్ కళ్యాణ్ నుంచి ఏమీ ఆశించలేదు - ది 100 కథ సుకుమార్ కు చెప్పా : ఆర్కే సాగర్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments