Allu Arjun Fans: అల్లు అర్జున్ అభిమానులపై నాలుగు కేసులు - ఎందుకో తెలుసా?

సెల్వి
బుధవారం, 18 డిశెంబరు 2024 (12:49 IST)
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో తెలంగాణ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలోని సైబర్ క్రైమ్ పోలీసులు నటుడు అల్లు అర్జున్ అభిమానులపై నాలుగు కేసులు నమోదు చేసినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇతరుల ఫిర్యాదుల మేరకు ఈ కేసులు నమోదు చేయబడ్డాయి.
 
హైదరాబాద్, జిల్లాల్లోని సైబర్ క్రైమ్ పోలీసుల విభాగాలు అల్లు అర్జున్ అభిమానుల సోషల్ మీడియా కార్యకలాపాలను కూడా ట్రాక్ చేస్తున్నాయి. నటుడు రేవంత్ రెడ్డి అరెస్టు తర్వాత వారు ధృవీకరించని, అభ్యంతరకరమైన పోస్టులను, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా వ్యాప్తి చేస్తున్నారు. 
 
సైబరాబాద్ పోలీసుల సోషల్ మీడియా మానిటరింగ్ బృందాలు అధిక నిఘా ఉంచారు. అలాంటి వ్యక్తుల కార్యకలాపాలను ట్రాక్ చేయాలని ఆదేశించడం జరిగింది. నటుడి అరెస్టు దృష్ట్యా సోషల్ మీడియాలో అనుచితమైన  రెచ్చగొట్టే కంటెంట్‌ను పోస్ట్ చేయవద్దని పోలీసులు హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments