Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫాంహౌస్‌లో వృద్ధ దంపతులు హత్య.. ఎందుకు?

సెల్వి
బుధవారం, 16 అక్టోబరు 2024 (19:31 IST)
రంగారెడ్డిలోని ఓ ఫాంహౌస్‌లో వృద్ధ దంపతులు హత్యకు గురైనారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం కొత్తగూడ గ్రామంలో మంగళవారం రాత్రి ఫాంహౌస్‌లో కేర్‌టేకర్‌గా పనిచేస్తున్న వృద్ధ దంపతులు హత్యకు గురయ్యారు. వీరికి ఆ ఫాంహౌస్ భద్రత, నిర్వహణ బాధ్యతలను అప్పగించారు.
 
అయితే మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దంపతులపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న కందుకూరు పోలీసులు దోపిడీ ప్రయత్నాల్లో భాగంగానే వృద్ధ దంపతుల హత్య జరిగిందా? లేక దంపతులకు తెలిసిన వారిని హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. విచారణ వివిధ కోణాల్లో జరుగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments