Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫాంహౌస్‌లో వృద్ధ దంపతులు హత్య.. ఎందుకు?

సెల్వి
బుధవారం, 16 అక్టోబరు 2024 (19:31 IST)
రంగారెడ్డిలోని ఓ ఫాంహౌస్‌లో వృద్ధ దంపతులు హత్యకు గురైనారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం కొత్తగూడ గ్రామంలో మంగళవారం రాత్రి ఫాంహౌస్‌లో కేర్‌టేకర్‌గా పనిచేస్తున్న వృద్ధ దంపతులు హత్యకు గురయ్యారు. వీరికి ఆ ఫాంహౌస్ భద్రత, నిర్వహణ బాధ్యతలను అప్పగించారు.
 
అయితే మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దంపతులపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న కందుకూరు పోలీసులు దోపిడీ ప్రయత్నాల్లో భాగంగానే వృద్ధ దంపతుల హత్య జరిగిందా? లేక దంపతులకు తెలిసిన వారిని హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. విచారణ వివిధ కోణాల్లో జరుగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

రజనీకాంత్‌కు వీరాభిమానిని - అలా చేయడం ఇబ్బందిగా లేదు : అమీర్ ఖాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments