కవిత అరెస్టు.. ఈడీపై కేటీఆర్ ప్రశ్నాస్త్రాలు.. బంజారాహిల్స్‌లో కేసు నమోదు

సెల్వి
శనివారం, 16 మార్చి 2024 (23:18 IST)
KTR
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కవిత అరెస్టు సందర్భంగా తమ విధులకు ఆటంకం కలిగించారని ఆరోపించారు. ఈ మేరకు ఈడీ అధికారిణి ప్రియా మీనా బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
కవిత అరెస్ట్ సమయంలో కేటీఆర్ ఈడీ అధికారులకు పలు ప్రశ్నలు సంధించిన సంగతి తెలిసిందే. కవిత పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉండగా ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. ఆమెను అరెస్టు చేయబోమని గతంలో సుప్రీంకోర్టుకు తెలియజేసినా ఎందుకు అరెస్టుకు దిగుతున్నారని ఆయన ప్రశ్నించారు.
 
శని, ఆదివారాల్లో కోర్టులు మూతపడతాయని తెలిసినా శుక్రవారమే అరెస్టు చేయాలని నిర్ణయించుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఈ ఆరోపణలకు సంబంధించిన వీడియోలు మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

Laya : శివాజీ, లయ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టైటిల్ ఖరారు

Rajiv: లవ్ ఓటీపీ..లో కొడుకుని కూతురిలా చూసుకునే ఫాదర్ గా రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments