Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం మత్తుతో వేగంగా కారును నడిపాడు.. ఏడేళ్ల బాలుడి మృతి

వరుణ్
ఆదివారం, 4 ఆగస్టు 2024 (16:03 IST)
మద్యం మత్తు ఓ చిన్నారి ప్రాణం తీసింది. గోల్కొండ పోలీసు పరిధిలోని ఇబ్రహీంబాగ్ వద్ద మద్యం మత్తులో ఉన్న వ్యక్తి తన వేగంగా వెళ్తున్న కారును మోటర్‌బైక్‌పై ఢీకొట్టడంతో ఏడేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా, అతని తండ్రికి గాయాలయ్యాయి. 
 
మృతుడు వైఎస్‌ఆర్‌ కాలనీకి చెందిన సౌర్యగా గుర్తించారు. అతని తండ్రి రమేష్‌కు గాయాలు కాగా, ప్రాణాపాయం లేదు. ఈ ప్రమాదంలో సౌర్య తలకు తీవ్రగాయమైంది. 
 
కారు డ్రైవర్ తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. అయితే, స్థానికులు కారును వెంబడించి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మద్యం తాగి బండి నడపడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments