Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం మత్తుతో వేగంగా కారును నడిపాడు.. ఏడేళ్ల బాలుడి మృతి

వరుణ్
ఆదివారం, 4 ఆగస్టు 2024 (16:03 IST)
మద్యం మత్తు ఓ చిన్నారి ప్రాణం తీసింది. గోల్కొండ పోలీసు పరిధిలోని ఇబ్రహీంబాగ్ వద్ద మద్యం మత్తులో ఉన్న వ్యక్తి తన వేగంగా వెళ్తున్న కారును మోటర్‌బైక్‌పై ఢీకొట్టడంతో ఏడేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా, అతని తండ్రికి గాయాలయ్యాయి. 
 
మృతుడు వైఎస్‌ఆర్‌ కాలనీకి చెందిన సౌర్యగా గుర్తించారు. అతని తండ్రి రమేష్‌కు గాయాలు కాగా, ప్రాణాపాయం లేదు. ఈ ప్రమాదంలో సౌర్య తలకు తీవ్రగాయమైంది. 
 
కారు డ్రైవర్ తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. అయితే, స్థానికులు కారును వెంబడించి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మద్యం తాగి బండి నడపడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెండో పెళ్లి చేసుకున్న నటి... ప్రియుడుతో కలిసి మూడుముళ్ల బంధంలోకి...

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments