Webdunia - Bharat's app for daily news and videos

Install App

జోగులాంబను దర్శించుకున్న డీకే అరుణ

సెల్వి
బుధవారం, 13 మార్చి 2024 (18:47 IST)
నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం అలంపూర్ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర ఆలయం అనే 5వ శక్తి పీఠాన్ని భారతీయ జమాతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, డీకే అరుణ, నాగర్‌కర్నూల్ పోటీదారు పి భరత్ ప్రసాద్‌తో కలిసి బుధవారం సందర్శించారు. 
 
మహబూబ్ నగర్, నాగర్‌కర్నూల్ రెండు నియోజకవర్గాల్లోనూ భాజపా విజయం సాధించాలని డీకే అరుణ అమ్మవారిని వేడుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు డికె అరుణతో పాటు బీజేపీ నేతలకు ఘనస్వాగతం పలికి దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అనంతరం వారికి తీర్ధ, ప్రసాదాలు అందజేశారు. 
 
ఈ సందర్భంగా డీకే అరుణ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భాజపా అభ్యర్థులందరికీ అఖండ విజయాన్ని అందించాలని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని కావాలని అమ్మవారిని ప్రార్థించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments