Webdunia - Bharat's app for daily news and videos

Install App

శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరుదైన విదేశీ పాములు.. ఎలా వచ్చాయంటే?

సెల్వి
సోమవారం, 25 నవంబరు 2024 (12:57 IST)
శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జీఐఏ)లో ఆదివారం రాత్రి ఇద్దరు మహిళా ప్రయాణికుల లగేజీలో రెండు అరుదైన విదేశీ పాములు కనిపించడంతో కస్టమ్స్ అధికారులు ఆశ్చర్యపోయారు. ఈ సంఘటన శంషాబాద్‌లోని ఆర్జీఐఏ విమానాశ్రయంలో కొద్దిసేపు కలకలం రేపింది. ఇంకా వారి వద్ద బంగారం, మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు.
 
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఇద్దరు ప్రయాణికులు వేర్వేరు బుట్టలో ఉంచిన సర్పాలతో బ్యాంకాక్ నుండి విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. అయితే, విమానం ఆర్జీఐఏ వద్దకు చేరుకున్నప్పుడు, కస్టమ్స్ అధికారులు బుట్టలను తనిఖీ చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో పాములు వుండటాన్ని చూసి షాక్ అయ్యారు.
 
అన్యదేశ, విషపూరితమైన ఈ పాములు లగేజీలో కనిపించాయి. ఇద్దరు మహిళలను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments