Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ అధికారులను అడుక్కోవడం ఏంటి? వాళ్లకు టీటీడీ వుంటే మనకు వైటీడీ ఉంది కదా? సీఎం రేవంత్

ఠాగూర్
శుక్రవారం, 21 మార్చి 2025 (09:00 IST)
తిరుమల శ్రీవారి దర్శనాలకు ఏపీ అధికారులను అడుక్కోవడం ఏమిటని తమ రాష్ట్ర ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వాళ్లకు టీటీడీ ఉంటే మనకు వైటీడీ ఉందన్నారు. తిరుమలకు వెళ్లే బదులు మన రాష్ట్రంలోని ఆలయాలను సందర్శించాలని ఆయన సూచించారు. 
 
తిరుమల దర్శనాలపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం ప్రతిసారీ ఏపీ ప్రభుత్వాన్ని, తితిదే అధికారులను అడుక్కోవడం ఏమిటని ప్రశ్నించారు. వారికి తిరుమల తిరుపతి దేవస్థానం ఉంటే మనకు యాదగిరి గుట్ట దేవస్థానం ఉందని అన్నారు. భద్రాచలంలో రాముడు మనకు లేడా? మనకేమైనా శివాలయాలు తక్కువ ఉన్నాయా? అని ప్రశ్నించారు. 
 
తిరుమల వెళ్లి బతిమాలుకునే బదులు తెలంగాణాలో ఉన్న ఆలయాలకు వెళ్లొచ్చని అన్నారు. తెలంగాణకు అద్భుతమైన సాంస్కృతిక వారసత్వం ఉందని, మన ప్రాంతాలను మనం అభివృద్ధి చేసుకోవాలని పేర్కొన్నారు. సిలికాన్ వ్యాలీనే ఇపుడు తెలంగాణ వైపు చూస్తోందన్నారు. మెక్ డొనాల్డ్ కంపెనీ నిన్ననే మన రాష్ట్రానికి వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments