బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా.. రేవంత్ రెడ్డి

సెల్వి
బుధవారం, 4 సెప్టెంబరు 2024 (08:45 IST)
వరదల కారణంగా నష్టపోయిన కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సహాయక చర్యలు ప్రకటించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేస్తుందని ప్రకటించారు. సీఎం రేవంత్‌రెడ్డి బాధిత ప్రాంతాల్లో పర్యటించి నష్టాన్ని అంచనా వేసి బాధితులను ఆదుకుంటున్నట్లు తెలిపారు. మరిపెడ మండలంలోని మూడు గ్రామాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని తెలిపారు. 
 
నిర్వాసితుల కోసం ప్రత్యేక కాలనీని ఏర్పాటు చేస్తారు. వరదలను జాతీయ విపత్తుగా కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాల్సిన అవసరం వుందని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ పరిస్థితి కారణంగా కలరా, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అప్రమత్తంగా ఉండాలని వైద్య బృందాలను ఆదేశించామని, బురద తొలగింపులో సహాయంగా అదనపు నీటి ట్యాంకర్లను మోహరిస్తామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖిల్ మరో దేవరకొండ.. తేజస్వినీలో సాయి పల్లవి కనిపించింది : వేణు ఊడుగుల

Allari Naresh: హీరోయిన్ పై దోమలు పగబట్టాయి : అల్లరి నరేశ్

నిర్మాతగా స్థాయిని పెంచే చిత్రం మఫ్టీ పోలీస్ : ఎ. ఎన్. బాలాజి

Netflix నెట్ ఫ్లిక్స్ నిజంగానే స్కిప్ అడల్ట్ సీన్ బటన్‌ను జోడించిందా?

Allu Arjun: అట్లీ సినిమాలో అల్లు అర్జున్ సిక్స్ ప్యాక్ లో కనిపించనున్నాడా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments