Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిర్యానీలోని లెగ్ పీస్‌లకు బదులు కోడి ఈకలు- వీడియో వైరల్

సెల్వి
సోమవారం, 16 సెప్టెంబరు 2024 (13:13 IST)
బిర్యానీ ప్రియుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ముఖ్యంగా హైదరాబాద్ బిర్యానీ అంటే చాలామంది ఇష్టపడి తింటున్నారు. ఇటీవల నగరంలోని కొన్ని హోటళ్లకు చెందిన బిర్యానీ పార్సిళ్లలో వింత వింత వస్తువులు, జీవులు కనిపించడం వినేవుంటాం. తాజాగా అలాంటి ఘటనే హైదరాబాదులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, హైదరాబాద్ - వనస్థలిపురం సచివాలయం నగర్‌లోని అతిథి బిర్యానీ సెంటర్‌కు మేఘన అనే యువతి బిర్యానీ తినేందుకు వెళ్లింది.
 
అయితే చికెన్ బిర్యానీ తింటుండగా.. లెగ్ పీస్‌పై కోడి ఈకలు రావడంతో మేఘన సిబ్బందిని ప్రశ్నించింది. యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో మేఘన ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసింది. బిర్యానీలోని లెగ్ పీస్‌లను బయటికి తీయగా.. వాటితో పాటూ వచ్చిన వాటిని చూసి కస్టమర్లు ఖంగుతిన్నారు. 
Biryani
 
ఇందుకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై హోటల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా.. నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అనారోగ్యంతో వున్న నటుడు రామచంద్రను పరామర్శించిన మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments