కుంభమేళా నుంచి తిరిగి వస్తున్న తెలంగాణ భక్తుల బస్సుకి ప్రమాదం: ఒకరు మృతి

ఐవీఆర్
గురువారం, 30 జనవరి 2025 (13:42 IST)
తెలంగాణ నుండి మహా కుంభమేళా స్నానానికి వచ్చిన భక్తులను తీసుకెళ్తున్న బస్సు అయోధ్యకు వస్తుండగా డంపర్‌ను ఢీకొట్టింది. పురకలందర్‌లోని నౌవా కువా సమీపంలోని రాయ్‌బరేలి హైవేపై ఈ ప్రమాదం జరిగింది. బస్సులో మొత్తం 22 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఒక భక్తుడు మరణించగా, చాలా మంది గాయపడ్డారు.
 
గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. తీవ్రంగా గాయపడిన వారిని లక్నో ట్రామా సెంటర్‌కు పంపారు. మిగతా గాయపడిన వారిని అయోధ్య జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. కాగా మహా కుంభమేళాకు తెలుగు రాష్ట్రాల నుంచి బస్సు సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments