Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అదనపు బాధ్యతలు.... సమన్వయకర్తలుగా మంత్రులు..

ఠాగూర్
సోమవారం, 8 జనవరి 2024 (09:30 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం అదనపు బాధ్యతలు అప్పగించింది. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆయనను చేవెళ్ల, మహబూబ్ నగర్ లోక్‌సభ నియోజవర్గాల సమన్వయకర్తగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే, రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు కూడా కూడా సమన్వయకర్తలను నియమించింది. సమన్వయకర్తలుగా మంత్రులు, సీనియర్ నేతలను ఎంపిక చేసింది. 
 
ఇతర లోక్ సభ స్థానాల సమన్వయకర్తలు వీరే...
హైదరాబాద్, సికింద్రాబాద్- డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
మహబూబాబాద్, ఖమ్మం- పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నాగర్ కర్నూల్- జూపల్లి కృష్ణారావు
నల్గొండ- ఉత్తమ్ కుమార్ రెడ్డి
మల్కాజిగిరి- తుమ్మల నాగేశ్వరరావు 
భువనగిరి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
వరంగల్- కొండా సురేఖ
ఆదిలాబాద్- ధనసరి సీతక్క
మెదక్- దామోదర రాజనర్సింహ
నిజామాబాద్- జీవన్ రెడ్డి 
కరీంనగర్- పొన్నం ప్రభాకర్, 
పెద్దపల్లి- దుద్దిళ్ళ శ్రీధర్ బాబు
జహీరాబాద్- సుదర్శన్ రెడ్డి

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments