రాజేంద్ర నగర్‌లో చిరుతపులి కలకలం!

ఠాగూర్
ఆదివారం, 12 జనవరి 2025 (11:42 IST)
హైదరాబాద్ నగరంలో మరోమారు చిరుత కలకలం సృష్టంచింది. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆదివారం మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో ఈ చిరుత కంటపడింది. దీంతో వాకింగ్ చేస్తున్న వారు భయభ్రాంతులకు గురయ్యారు. అగ్రికల్చర్ యూనివర్శిటీ ఆవరణలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్దకు వచ్చిన చిరుత అక్కడ నుంచి చెట్ల పొదల్లోకి వెల్లిపోయినట్టు వాకర్స్ చెప్పారు. చిరుత పాద ముద్రలను గుర్తించిన వాకర్స్, వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులు స్థానిక అటవీశాఖ అధికారులకు సమాచారం చేరవేశారు. 
 
కాగా, ఈ విషయం తెలిసిన విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజేంద్ర నగర్‌లో గతంలో కూడా చిరుత సంచారం కలకలం రేపింది. నాలుగేళ్ల క్రితం హిమాయత్ సాగర్‌ వాలంటరీ రీసెర్స్ వ్యూమ్ హౌస్ సమీపంలో ఆవులపై చిరుత దాడి చేసిన విషయం తెల్సిందే. ఒక ఆవు దూడను చిరుత చంపడం అప్పట్లో తీవ్ర కలకలాన్ని సృష్టించింది. ఇపుడు ఏకంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆవరణలోకి చిరుత ప్రవేశించడం స్థానికులతో పాటు వాకర్స్‌ను సైతం ఆందోళనకు గురిచేస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే.. ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments