Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీక పౌర్ణమి రోజున గుండెపోటుతో 12 ఏళ్ల బాలిక మృతి.. ఎక్కడ?

సెల్వి
శుక్రవారం, 15 నవంబరు 2024 (22:43 IST)
kasthuri
తెలుగు రాష్ట్రాల్లో గుండెపోటు కారణంగా మరణించే వారి సంఖ్య పెరిగిపోతుంది. రోజు రోజుకీ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయే యువకులు పెరుగుతున్నారు. హైదరాబాదులో ఆలయ ప్రదక్షణలు చేస్తుండగా ఒక యువకుడు, పెళ్లి బారాత్‌లో డ్యాన్స్ చేస్తూ మరో యువకుడు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా గుండెపోటు కారణంగా 12 ఏళ్ల బాలిక మరణించింది. ఈ ఘటన చెన్నూరు పట్టణంలోని పద్మానగర్‌ కాలనీలో చోటుచేసుకుంది.
 
పద్మానగర్ కాలనీకి చెందిన శ్రీనివాస్, రమ్య దంపతుల కుమార్తె కస్తూరి నివృత్తి ఆడుకుంటుండగా కుప్పకూలిపోయిందని స్థానికులు తెలిపారు. వెంటనే ఆమెను పట్టణంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమె చనిపోయిందని వైద్యులు ప్రకటించడంతో ఆమె తల్లిదండ్రులను కలిచివేసింది. 
 
ఆమె పట్టణంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. పవిత్రమైన కార్తీక మాసం పౌర్ణమిని రోజున పాఠశాల సెలవు కావడంతో ఇంట్లో ఆడుకుంటూ కనిపించిన బాలిక తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం ఆ ఇంట విషాదాన్ని నింపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments