Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్

Webdunia
సోమవారం, 27 నవంబరు 2023 (09:36 IST)
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా, నవంబర్ 28 సాయంత్రం 5 గంటల నుండి నవంబర్ 30న పోలింగ్ ముగిసే వరకు వైన్ షాపులు, బార్లు, రెస్టారెంట్లు, పబ్‌లతో సహా అన్ని మద్యం దుకాణాలు మూసివేయబడతాయని ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. 
 
రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసివేయాలి. ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి రాష్ట్రంలోని అన్ని వైన్ షాపులు బంద్ కానున్నాయి. రాష్ట్రంలో పోలింగ్ ముగిసే వరకు వైన్ షాపుల యజమానులు తెరుచుకోవద్దని ఈసీ సూచించింది. 
 
ఈసీ ఆదేశాలను ఉల్లంఘించి వైన్ షాపు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈసీ హెచ్చరించింది. ఈసీ ఆదేశాల మేరకు పోలింగ్ జరిగే ప్రాంతాల్లో 48 గంటల పాటు మద్యం, ఇతర పదార్థాల విక్రయాలపై పూర్తి నిషేధం అమలు చేసేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
 
అదేవిధంగా అక్రమ మద్యం రవాణాపై నిఘా ఉంచాలని ఎక్సైజ్ అధికారులను ఈసీ ఆదేశించింది. ఎన్నికల సందర్భంగా పంపిణీ చేస్తున్న రూ.115.71 కోట్ల విలువైన మద్యం, డ్రగ్స్‌ను ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments