Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ: రెండు కోట్ల రూపాయలను సీజ్ చేసిన పోలీసులు

Webdunia
గురువారం, 23 నవంబరు 2023 (19:15 IST)
తెలంగాణ ఎన్నికల సందర్భంగా లెక్కల్లో చూపని డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. గత నెలలో ఇప్పటికే భారీ మొత్తంలో డబ్బు పట్టుబడింది. 
 
బుధవారం రంగారెడ్డి జిల్లా అంబర్ పేట పోలీసులు రెండు కార్లను అడ్డగించి తనిఖీ చేయగా రెండు కోట్ల రూపాయల విలువైన ఐదు వందల నోట్ల కట్టలు లభించాయి. సరైన పత్రాలు చూపకపోవడంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.
 
తనిఖీలు నిర్వహించి డబ్బును స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు వెల్లడించారు. కేసు నమోదు చేసి ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. రంగారెడ్డిలోని పెద్ద అంబర్‌పేట వద్ద పోలీసులు 2 కార్లను అడ్డగించగా 2 కోట్ల నగదు దొరికింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

Anasuya Bharadwaj: అరి చిత్రానికి కష్టాలు- రిలీజ్‌ ను ఆపుతుంది ఎవరు?

Tamannaah : ముంబైలో తమన్నా భాటియా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments