Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ పెద్దలతో మంత్రివర్గ కూర్పుపై రేవంత్ రెడ్డి చర్చ..

Webdunia
బుధవారం, 6 డిశెంబరు 2023 (09:21 IST)
తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దలతో సమావేశం కానున్నారు. గురువారం తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో రేవంత్ రెడ్డి హస్తినకు వెళ్లారు. 
 
ఈ క్రమంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, మల్లికార్జున ఖర్గేలతో సమావేశం కానున్నారు. మంత్రివర్గ కూర్పుపై పార్టీ హైకమాండ్‌తో రేవంత్ రెడ్డి చర్చిస్తారని తెలుస్తోంది. 
 
బుధవారం మధ్యాహ్నం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు. మరోవైపు గురువారం ఉదయం 10.28 గంటలకు ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sanoj Mishra: సినిమా ఛాన్సిస్తానని యువతిపై అత్యాచారం.. మోనాలిసా టైమ్ బాగుండి..?

Mad: నవ్వినవ్వి ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి, అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ : దర్శకుడు కళ్యాణ్ శంకర్

అమర్ దీప్ చౌదరి హీరోగా సుమతీ శతకం ప్రారంభం

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

తర్వాతి కథనం
Show comments