Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

Webdunia
శుక్రవారం, 24 నవంబరు 2023 (17:36 IST)
తెలంగాణ ప్రజలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో జరుగుతున్న ఐటీ దాడులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులు పెరగడం.. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుకి సంకేతం అని చెప్పారు. తమ గెలుపు అవకాశాలు పెరిగే కొద్దీ దాడులు కూడా పెరుగుతున్నాయని తెలిపారు. 
 
తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీలో చేరినవాళ్లు పవిత్రులు, ఇతర పార్టీల వారు ద్రోహులా? ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. తమ కుట్రలు, కక్షలతో చివరకు ఈ దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన గాంధీ కుటుంబాన్ని సైతం వేధిస్తున్నారని మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments