Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ, షాలకు భయపడి కేటీఆర్ డైపర్స్ వేసుకుని తిరుగుతున్నారు: ఇంద్రసేనా రెడ్డి

Webdunia
గురువారం, 29 నవంబరు 2018 (13:16 IST)
మోడీ, అమిత్ షాలకు భయపడి కేటీఆర్ డైపర్స్ వేసుకుని తిరుగుతున్నాడని, డిసెంబరు 7వ తేదీ తరువాత డైపర్స్ కూడా ఉండవని విమర్శించారు తెలంగాణ బీజేపీ నేత ఇంద్రసేనా రెడ్డి. ఎల్బీనగర్ ప్రచార సభలో మాడ్లాడిన ఇంద్రసేనా రెడ్డి కేటిఆర్ పెద్ద, చిన్న మర్యాద లేకుండా మాట్లాడుతున్నాడని, బూతులు మాట్లాడటం తెలంగాణ సంస్కృతి కాదని తెలియజేశారు. 
 
హైదరాబాద్‌లో టీఆర్ఎస్ హయాంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని, రోడ్ల మీద గుంతలు కూడా పూడ్చలేదని మరోమారు అభివృద్ధి పేరుతో కేసీఆర్, కేటిఆర్‌లు ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నారన్నారు. మోసం చేసే వారికి ప్రజలు కర్రు కాల్చి మీద వాతలు పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

ప్రభుత్వ వాహనంలో నిధి అగర్వాల్.. క్లారిటీ ఇచ్చిన హరిహర వీరమల్లు హీరోయిన్

Madhu Shalini : మధు శాలిని ప్రెజెంట్స్ కన్యా కుమారి రిలీజ్ కు సిద్ధం

తర్వాతి కథనం
Show comments