Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ, షాలకు భయపడి కేటీఆర్ డైపర్స్ వేసుకుని తిరుగుతున్నారు: ఇంద్రసేనా రెడ్డి

Webdunia
గురువారం, 29 నవంబరు 2018 (13:16 IST)
మోడీ, అమిత్ షాలకు భయపడి కేటీఆర్ డైపర్స్ వేసుకుని తిరుగుతున్నాడని, డిసెంబరు 7వ తేదీ తరువాత డైపర్స్ కూడా ఉండవని విమర్శించారు తెలంగాణ బీజేపీ నేత ఇంద్రసేనా రెడ్డి. ఎల్బీనగర్ ప్రచార సభలో మాడ్లాడిన ఇంద్రసేనా రెడ్డి కేటిఆర్ పెద్ద, చిన్న మర్యాద లేకుండా మాట్లాడుతున్నాడని, బూతులు మాట్లాడటం తెలంగాణ సంస్కృతి కాదని తెలియజేశారు. 
 
హైదరాబాద్‌లో టీఆర్ఎస్ హయాంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని, రోడ్ల మీద గుంతలు కూడా పూడ్చలేదని మరోమారు అభివృద్ధి పేరుతో కేసీఆర్, కేటిఆర్‌లు ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నారన్నారు. మోసం చేసే వారికి ప్రజలు కర్రు కాల్చి మీద వాతలు పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

తర్వాతి కథనం
Show comments