మైదా రసగుల్లా ఎలా చేయాలో తెలుసా?

Webdunia
గురువారం, 20 డిశెంబరు 2018 (10:48 IST)
కావలసిన పదార్థాలు:
మైదాపిండి - 1/4 కేజీ
పాలు - 1 కప్పు
యాలకుల పొడి - అరస్పూన్
పంచదార - అరకిలో
కేసరి రంగు - కొద్దిగా
నెయ్యి - 100 గ్రా
 
తయారీ విధానం:
ముందుగా మైదా పిండికి నూనె కలిపి మెత్తగా వత్తుకుని అరగంట పాటు అలానే ఉంచాలి. ఆ తరువాత స్టౌమీద బాణలి వేడయ్యాక నెయ్యి  వేసి అది బాగా వేడయ్యాక అందులో మనం ముందుగా తయారుచేసుకున్న మైదా మిశ్రమాన్ని చిన్న సైజులో పూరీల్లా వత్తుకోవాలి.

ఇలా వేసిన తరువాత మైదా పూరీలు బ్రౌన్ రంగు వచ్చేంత వరకు వేయించి ఓ పాత్రలోకి తీసుకోవాలి. ఈలోగా పంచదార మునిగేవరకు నీటిని పోసి అందులో యాలకుల పొడి, కేసరి రంగు కలిపి వేయించిన పూరీలను పాకంలో కలుపుకోవాలి. ఈ పూరీలను పంచదార జీరాలో కాసేపు ఊరనిస్తే మైదా రసగుల్లా రెడీ.. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

స్క్రబ్ టైఫస్ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్- జీజీహెచ్‌లో ఇద్దరు మహిళలు మృతి

Roasted Cockroach: విశాఖపట్నం హోటల్‌లో దారుణం- చికెన్ నూడుల్స్‌లో బొద్దింక

Donald Trump: హైదరాబాద్‌ రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ పేరు

పోలీసులే దొంగలుగా మారితే.... దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకు....

గోవా నైట్ క్లబ్ ఫైర్ .. ఆ తప్పే ప్రాణాలు హరించాయా? మృతుల్లో 20 మంది స్టాఫ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suriya4: సూర్య, నజ్రియా నజీమ్ చిత్రం షూటింగ్ షెడ్యూల్‌ ప్రారంభమైయింది

Drishyam 3: దృశ్యం 3 వంటి కథలు ముగియవు - పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్‌

SS thaman: ఎస్ థమన్ ట్వీట్.. తెలుగు సినిమాలో మిస్టీరియస్ న్యూ ఫేస్ ఎవరు?

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

తర్వాతి కథనం
Show comments