Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైదా రసగుల్లా ఎలా చేయాలో తెలుసా?

Webdunia
గురువారం, 20 డిశెంబరు 2018 (10:48 IST)
కావలసిన పదార్థాలు:
మైదాపిండి - 1/4 కేజీ
పాలు - 1 కప్పు
యాలకుల పొడి - అరస్పూన్
పంచదార - అరకిలో
కేసరి రంగు - కొద్దిగా
నెయ్యి - 100 గ్రా
 
తయారీ విధానం:
ముందుగా మైదా పిండికి నూనె కలిపి మెత్తగా వత్తుకుని అరగంట పాటు అలానే ఉంచాలి. ఆ తరువాత స్టౌమీద బాణలి వేడయ్యాక నెయ్యి  వేసి అది బాగా వేడయ్యాక అందులో మనం ముందుగా తయారుచేసుకున్న మైదా మిశ్రమాన్ని చిన్న సైజులో పూరీల్లా వత్తుకోవాలి.

ఇలా వేసిన తరువాత మైదా పూరీలు బ్రౌన్ రంగు వచ్చేంత వరకు వేయించి ఓ పాత్రలోకి తీసుకోవాలి. ఈలోగా పంచదార మునిగేవరకు నీటిని పోసి అందులో యాలకుల పొడి, కేసరి రంగు కలిపి వేయించిన పూరీలను పాకంలో కలుపుకోవాలి. ఈ పూరీలను పంచదార జీరాలో కాసేపు ఊరనిస్తే మైదా రసగుల్లా రెడీ.. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

తర్వాతి కథనం
Show comments