Wrestler Protest: అబ్బా.. దేశానికి ఆడకపోవడమే మంచిది..

Webdunia
గురువారం, 4 మే 2023 (13:29 IST)
Vinesh Phogat
దేశ రాజధాని నగరం ఢిల్లీలో రెజ్లర్లు, మహిళా రెజ్లర్లు కొనసాగుతున్న నిరసన సందర్భంగా పోలీసులతో తోపులాట జరిగిన ఘటన కలకలం రేపింది. బ్రిజ్ భూషణ్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు- బీజేపీ ఎంపీ. అతను మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ, అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రెజ్లర్లు గత కొన్ని రోజులుగా ఢిల్లీలో నిరసనలు చేస్తున్నారు. ఈ కేసులో బుధవారం రాత్రి ఢిల్లీ పోలీసులకు, నిరసనకారులకు మధ్య తోపులాట జరిగిన ఘటన సంచలనం రేపింది. ఈ సందర్భంలో, తమ డిమాండ్‌ను అంగీకరించడానికి ప్రభుత్వం నిరంతరం నిరాకరించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. 
 
భారతదేశానికి బంగారు పతకం సాధించిన వినేష్ ఫోగట్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం మమ్మల్ని వేధిస్తున్న తీరు చూస్తుంటే, భారత దేశానికి ఏ అథ్లెట్ కూడా పతకం సాధించకపోవడం.. దేశం పట్ల ఆడకపోవడమే బెస్ట్ అనిపిస్తోందని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భవిష్యత్‌లో సింధ్‌ ప్రాంతం భారత్‌లో కలవొచ్చు : కేంద్ర మంత్రి రాజ్‌నాథ్

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

సి.కళ్యాణ్‌ను ఎన్‌కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది? 'ఐబొమ్మ' రవి తండ్రి

విమాన ప్రయాణికులకు శుభవార్త ... త్వరలో తీరనున్న రీఫండ్ కష్టాలు...

ఎక్కడో తప్పు జరిగింది... కమిటీలన్నీ రద్దు చేస్తున్నా : ప్రశాంత్ కిషోర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

తర్వాతి కథనం