Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌: ప్రీ-క్వార్టర్స్‌లోకి పీవీ సింధు

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో ఒలింపిక్స్‌ రజత పతక విజేత పీవీ సింధు మెరిసింది. ఈ టోర్నీలో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు లభించినా.. తొలి రౌండం బై లభించడంతో పీవీ సింధు.. ప్రీ-క్వార్టర్స్‌లోకి అడుగ

Webdunia
బుధవారం, 23 ఆగస్టు 2017 (10:49 IST)
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో ఒలింపిక్స్‌ రజత పతక విజేత పీవీ సింధు మెరిసింది. ఈ టోర్నీలో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు లభించినా.. తొలి రౌండం బై లభించడంతో పీవీ సింధు.. ప్రీ-క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది. మంగళవారం జరిగిన రెండో రౌండ్లో పీవీ సింధు కొరియాకు చెందిన కిమ్‌ హో మిన్‌పై 21-16, 21-14తో వరుస సెట్లతో విజయం సాధించింది. 
 
ఆద్యంతం ప్రత్యర్థిపై మెరుగ్గా రాణించిన పీవీ సింధు 49 నిమిషాల్లోనే గెలుపును సొంతం చేసుకుంది. 2013, 2014ల్లో రెండు సార్లు ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలుచుకున్న పీవీ సింధు.. ఈసారి స్వర్ణ పతకం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. 
 
ఇకపోతే.. భారత 13వ సీడ్‌ అజరు జయరామ్‌ లూకా రాబర్‌(ఆస్ట్రేలియా)పై 21-14, 21-12 తేడాతో గెలిచాడు. సింగపూర్‌ ఓపెన్‌ ఛాంప్‌,15వ సీడ్‌ బి సాయి ప్రణీత్‌ వురు నాన్‌ (హాంకాంగ్‌)పై వరుస సెట్లలో 21-18, 21-17తో విజయం సాధించాడు. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments