Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్‌లో ఆడితే ఛాంపియన్స్ ట్రోఫీ విజయం మనదే: విరాట్ కోహ్లీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆడితే చాంపియన్స్ ట్రోఫీలో విజయం మనదేనని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పాడు. వన్డే స్లాగ్ ఓవర్లలో ఆటతీరు ట్వంటీ-20లను పోలి ఉంటుందని చెప్పాడు. స్లాగ్ ఓవర్లలో ఒత్తి

Webdunia
మంగళవారం, 24 జనవరి 2017 (10:32 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆడితే చాంపియన్స్ ట్రోఫీలో విజయం మనదేనని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పాడు. వన్డే స్లాగ్ ఓవర్లలో ఆటతీరు ట్వంటీ-20లను పోలి ఉంటుందని చెప్పాడు. స్లాగ్ ఓవర్లలో ఒత్తిడికి లోనుకాకుండా ఏ జట్టయితే పరుగులు సాధించగలుగుతుందో ఆ జట్టుకు విజయావకాశాలు మెరుగవుతాయని కోహ్లీ తెలిపాడు. స్లాగ్ ఓవర్లలో ఎలా ఆడాలో అలా టీ-20ల్లో తొలి ఓవర్ నుంచే ఆడాల్సి ఉంటుందని తెలిపాడు. దీంతో స్లాగ్ ఓవర్ల ఒత్తిడి ఆటగాళ్లపై పని చేయదని తెలిపాడు.
 
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడటం ద్వారా చాంపియన్స్ ట్రోఫీకి పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యే అవకాశం ఉందని కోహ్లీ చెప్పాడు. ఏప్రిల్ 3 నుంచి మే 26 వరకు ఐపీఎల్ సీజన్-10 జరగనుంది. అనంతరం ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో చాంపియన్స్ ట్రోఫీలో భారత్ జట్టు విజయం సాధిస్తుందని కోహ్లీ విశ్వాసం వ్యక్తం చేశాడు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments