Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిఫా అండర్-17 ప్రపంచకప్.. నీళ్ల బాటిళ్లు అందక.. టాయిలెట్ నీళ్లు తాగారు..

ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలోకి వాటర్ బాటిళ్లను అనుమతించకపోవడంతో దాహంతో అల్లాడిపోయారు. భారత్ తొలిసారి ఆతిథ్యమిస్తున్న పిఫా అండర్-17 ప్రపంచ కప్‌లో భారత ఫుట్‌బాల్ అభిమానులకు తొలిరోజే నిరాశను మ

Webdunia
ఆదివారం, 8 అక్టోబరు 2017 (14:52 IST)
ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలోకి వాటర్ బాటిళ్లను అనుమతించకపోవడంతో దాహంతో అల్లాడిపోయారు. భారత్ తొలిసారి ఆతిథ్యమిస్తున్న పిఫా అండర్-17 ప్రపంచ కప్‌లో భారత ఫుట్‌బాల్ అభిమానులకు తొలిరోజే నిరాశను మిగిల్చింది.
 
వాటర్ బాటిళ్లను అనుమతించకపోవడంతో చేసేది లేక టాయిలెట్‌లోని నీళ్లను తాగి గొంతు తడుపుకున్నారు. దేశంలో తొలిసారి జరుగుతున్న పుట్‌బాల్ ప్రపంచ కప్‌లో తొలి మ్యాచ్‌ను చూసేందుకు భారత ప్రభుత్వం మొత్తం 27వేల టిక్కెట్లు, టీ షర్టులు, టోపీలను విద్యార్థులను పంపిణీ చేసింది. 
 
ప్రధానమంత్రి మోడీ ఈ మ్యాచ్ చూసేందుకు రావడంతో స్టేడియం ఖాళీగా కనిపించకుండా ఉండాలనే ఉద్దేశంతో విద్యార్థులను భారీగా స్టేడియానికి రప్పించారు. అయితే నిర్వహణ లోపంతో ఫ్యాన్స్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
 
అందుబాటులో ఉంచిన కొన్ని నీళ్ల సీసాలు సరిపోకపోవడంతో వాటిని దక్కించుకునేందుకు పోటీ పడ్డారు. దక్కనివారు దాహానికి తాళలేక టాయిలెట్‌లోని నీటితో దాహం తీర్చుకున్నారు. ఇక స్టేడియంలో డస్ట్‌బిన్‌లు సరిపడా ఉంచకపోవడంతో స్టేడియం మొత్తం చెత్తాచెదారంతో నిండిపోయింది.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments