Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూఎస్ ఓపెన్ ఫైనల్లోకి రోహన్ బోపన్న జోడీ.. రికార్డ్ అదుర్స్

Webdunia
శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (12:04 IST)
Rohan Bopanna
గ్రాండ్ స్లామ్ హోదాతో కూడిన యూఎస్ ఓపెన్ టెన్నిస్ సిరీస్ న్యూయార్క్ నగరంలో జరుగుతోంది. ఇందులో భాగంగా పురుషుల డబుల్స్ సెమీఫైనల్‌లో భారత జోడీ అదరగొట్టింది. భారత్‌కు చెందిన రోహన్ బోపన్న, ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ ఎబ్డెన్, ఫ్రాన్స్‌కు చెందిన నికోలస్ మహత్, పియరీ హ్యూగ్స్ హెర్బర్ట్‌తో తలపడ్డారు. 
 
ఇందులో బోపన్న జోడీ 7-6 (7-3), 6-2తో వరుస సెట్లలో విజయం సాధించి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. తర్వాత గ్రాండ్‌స్లామ్‌లో ఫైనల్‌కు చేరిన జంటగా రికార్డు సృష్టించింది. 13 ఏళ్ల తర్వాత రోహన్ బోపన్న యూఎస్ ఓపెన్ టెన్నిస్ సిరీస్ లో ఫైనల్స్‌కు దూసుకెళ్లడం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Student: రామానాయుడు ఫిల్మ్ స్కూల్‌లో 25 ఏళ్ల విద్యార్థినిని వేధించిన ప్రొఫెసర్

ఉత్తర తెలంగాణాలో దంచికొట్టనున్న వర్షాలు...

Pawan Kalyan: జనసేన ప్రాంతీయ పార్టీగా ఉండాలని నేను కోరుకోవడం లేదు- పవన్ కల్యాణ్

బూట్లలో దూరిన పాము కాటుతో మృతి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్

Roja: ఆడుదాం ఆంధ్ర కుంభకోణం.. ఆర్కే రోజా అరెస్ట్ అవుతారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

తర్వాతి కథనం
Show comments