Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూఎస్ ఓపెన్ ఫైనల్లోకి రోహన్ బోపన్న జోడీ.. రికార్డ్ అదుర్స్

Webdunia
శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (12:04 IST)
Rohan Bopanna
గ్రాండ్ స్లామ్ హోదాతో కూడిన యూఎస్ ఓపెన్ టెన్నిస్ సిరీస్ న్యూయార్క్ నగరంలో జరుగుతోంది. ఇందులో భాగంగా పురుషుల డబుల్స్ సెమీఫైనల్‌లో భారత జోడీ అదరగొట్టింది. భారత్‌కు చెందిన రోహన్ బోపన్న, ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ ఎబ్డెన్, ఫ్రాన్స్‌కు చెందిన నికోలస్ మహత్, పియరీ హ్యూగ్స్ హెర్బర్ట్‌తో తలపడ్డారు. 
 
ఇందులో బోపన్న జోడీ 7-6 (7-3), 6-2తో వరుస సెట్లలో విజయం సాధించి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. తర్వాత గ్రాండ్‌స్లామ్‌లో ఫైనల్‌కు చేరిన జంటగా రికార్డు సృష్టించింది. 13 ఏళ్ల తర్వాత రోహన్ బోపన్న యూఎస్ ఓపెన్ టెన్నిస్ సిరీస్ లో ఫైనల్స్‌కు దూసుకెళ్లడం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అడ్వాన్స్ బుకింగ్ సమయాన్ని ఎందుకు తగ్గించామంటే.. రైల్వే బోర్డు వివరణ

సాయుధ దళాల్లో పని చేసే జంట వేర్వేరు ప్రాంతాల్లో ఆత్మహత్య

ఐవీఎఫ్‌కి తండ్రి.. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన కమలా హారిస్

అస్సాంలో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్

చట్టం ఇకపై గుడ్డిది కాదు : న్యాయ దేవతకు కొత్త రూపు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

కాగింతపై రాసిచ్చిన దాన్ని తెరపై నటిగా ఆవిష్కరించా : నటి నిత్యామీనన్

తర్వాతి కథనం
Show comments