వంటగదిలో కూర్చుని భోజనం చేస్తున్న మీరాబాయి చాను.. ఫోటో వైరల్

Webdunia
శనివారం, 31 జులై 2021 (11:41 IST)
Meera Chanu
ఒలింపిక్ విజేత మీరాబాయి చాను వ్యక్తిగత జీవితంలో తాను ఎలాంటి కష్టాలు అనుభవించి ఈ స్థాయికి చేరుకుందనే విషయాన్ని యాక్టర్ మాధవన్ ఒక ఫోటో ద్వారా అందరికీ తెలిసేలా చేశారు. 
 
ఒలింపిక్స్‌లో కరణం మల్లీశ్వరి తర్వాత చాలా సంవత్సరాలకు వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో రజత పతకం సాధించి దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన అథ్లెట్ మీరాబాయి చాను వంట గదిలో కింద కూర్చుని భోజనం చేస్తున్న ఫోటోను నటుడు ఆర్ మాధవన్ రీట్వీట్ చేశారు. 
 
దీనిపై స్పందించిన మాధవన్ ''హే ఇది నిజం కాదు. నేను పూర్తిగా పదాలు కోల్పోయాను.'' అని రాసుకొచ్చారు. అయితే, రెండేళ్ల తర్వాత మణిపూర్‌లోని తన ఇంట్లో భోజనం చేస్తున్న ఫోటోను మీరాబాయి చాను సోషల్ మీడియాలో షేర్ చేసింది. 
 
ప్రస్తుతం అది కాస్తా నెట్టింట తెగ వైరల్ అవుతుండగా.. ఆ పిక్చర్‌ను చూసిన వాళ్లంతా మీరాబాయి తన పేదరికాన్ని సైతం జయించి ఒలింపిక్స్‌లో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిందని ప్రశంసలు కురిపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎవరినీ పార్టీ ఆఫీసుకు పిలవొద్దు.. అమరావతికి వచ్చాక వాళ్ల సంగతి తేలుస్తా... నేతలపై బాబు ఫైర్

కర్నూలు జిల్లాలో బస్సు ప్రమాదం ఎలా జరిగిందో తెలుసా?

కర్నూలు ప్రమాదంపై రాష్ట్రపతి - ప్రధాని - బాబు - పవన్ తీవ్ర దిగ్బ్రాంతి

కర్నూలు బస్సు ప్రమాదంపై ప్రధాని, రాష్ట్రపతి దిగ్భ్రాంతి.. రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా

Tamil Nadu: కన్నతల్లినే హత్య చేసిన కొడుకు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swamy: రామ్ చరణ్- ఉపాసనల ట్విన్ బేబీస్.. వేణు స్వామి జ్యోతిష్యం తప్పిందిగా?

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

తర్వాతి కథనం
Show comments