Webdunia - Bharat's app for daily news and videos

Install App

బయో బబుల్ అతిక్రమణ.. శ్రీలంక క్రికెటర్లపై ఏడాది నిషేధం

Webdunia
శనివారం, 31 జులై 2021 (10:01 IST)
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తూనే వుంది. సామాన్య ప్రజల నుంచి సెలెబ్రిటీల వరకు కరోనా బారిన పడ్డారు. వీరిలో క్రికెటర్లు కూడా వున్నారు. ఇప్పటికే టీమిండియా ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు.

దీంతో ఆయా క్రికెట్ బోర్డులు అప్రమత్తం అయ్యాయి. తాజాగా బయో బబుల్ అతిక్రమించారని ముగ్గురు శ్రీలంక క్రికెటర్లపై శ్రీలంక క్రికెట్ బోర్డు ఏడాది పాటు నిషేదం విధించింది. 
 
లంక వైస్ కెప్టెన్ కుశాల్ మెండిస్, వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెలా, ధనుష్క గుణతిలకపై ఏడాది నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. వారు ఇంగ్లాండ్ పర్యటనలో బయో బబూల్ అతిక్రమించారని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణలో ఎస్ఎంఈ వృద్ధిలో కొత్త జోరును పెంచనున్న ఏఐ: కోటక్

35 వేల అడుగుల ఎత్తులో మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ!

భార్య విడాకులు ఇచ్చిందనీ వంద బీర్లు తాగిన భర్త

లక్ష రూపాయలకు కోడలిని అమ్మేసిన అత్తా కోడలు

అర్థరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళితే దొంగ అనుకుని చితక్కొట్టారు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

తర్వాతి కథనం
Show comments