సుదిర్మన్ కప్: పీవీ సింధు నిష్క్రమణ.. రెండో రౌండ్‌లోనే అవుట్

Webdunia
సోమవారం, 15 మే 2023 (19:55 IST)
సుదిర్మన్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి పీవీ సింధు నిష్క్రమించింది. చైనాలోని సుజౌలో జరుగుతున్న ఈ టోర్నీలో స్టార్ షట్లర్ పీవీ సింధు రెండో రౌండ్‌లోనే పరాజయం పాలైంది. మూడు గేముల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సింధు  21-14, 10-21, 20-22తో గోహ్ జిన్ వీ చేతిలో ఓటమిపాలైంది.
 
మరోవైపు అశ్విని పొన్నప్ప-ధృవ్ కపిల జోడీ మలేషియా షట్లర్లు గోహ్ సూన్ హువాత్-లాయ్ షెవోన్ జెమీ చేతిలో 16-21, 17-21 తేడాతో పరాజయం పాలైంది. పురుషుల సింగిల్స్‌లో తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్‌కు కూడా ఓడిపోయాడు. శ్రీకాంత్ 16-21, 11-21తో మలేసియా షట్లర్ లీ జీ జియా చేతిలో ఖంగుతిన్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ట్రైన్ ఏసీ బోగీలో ప్లగ్గుకి కెటిల్ పెట్టి మ్యాగీ చేసిన మహిళ (video)

నాంపల్లికి కోర్టులో జగన్మోహన్ రెడ్డి.. వీడియో ఎలా లీకైంది? వైకాపా సీరియస్

పార్లమెంటుకు చేరుకున్న అమరావతి రాజధాని బిల్లు.. పెమ్మసాని ఏమన్నారు?

Debts: అప్పుల బాధ ఆ కుటుంబాన్నే మింగేసింది.. ఎక్కడ.. ఏం జరిగింది..?

50 మంది కళాకారులకు రూ. 60 లక్షల గ్రాంట్‌ను ప్రకటించిన హెచ్‌ఎంఐఎఫ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

తర్వాతి కథనం
Show comments