Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్ఐ‌ఎస్‌సీఏ హానరీ ప్రెసిడెంట్‌గా స్నేహా నాయర్

Webdunia
శనివారం, 14 మే 2022 (19:05 IST)
సౌత్ ఇండియా స్కూల్స్ క్రికెట్ అసోసియేషన్ (ఎస్ఐఎస్‌సీఏ) గౌరవ అధ్యక్షురాలిగా స్నేహా నాయర్ ఎంపికయ్యారు. ఈ విషయాన్ని స్కూల్స్ క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్.సి.ఎఫ్.ఐ) ఫౌండర్, జనరల్ సెక్రటరీ పి.బి.సునీల్ కుమార్ శనివారం ఓ పత్రికా ప్రకటనలో వెల్లడించారు. ఎస్.సి.ఎఫ్.ఐ గుర్తింపు పొందిన సౌత్ ఇండియా స్కూల్స్ క్రికెట్ అసోసియేషన్ హానరీ ప్రెసిడెంట్‌గా స్నేహా నాయర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు తెలిపారు. 
 
ఇది ఆమె సామర్థ్యాన్ని గుర్తించడమే కాకుండా తమిళనాడు రాష్ట్రానికి గర్వకారణమని, ఎందుకంటే ఆమె ఎన్నో ఇతర శక్తివంతమైన ప్రొఫైల్‌లలో ఎన్నికైంది. ఈ నియామకంపై రాష్ట్రం నలుమూలల నుంచి అనేక మంది ప్రశంలు కురిపిస్తున్నారు. 
 
కాగా, సౌత్ ఇండియా స్కూల్స్ క్రికెట్ అసోసియేషన్ గౌరవాధ్యక్షురాలిగా స్నేహ నాయర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జూన్ 26వ తేదీ చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళ నక్షత్ర హోటల్‌లో జరుగనుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ రాజకీయ నాయకులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మరియు ప్రముఖులు హాజరుకానున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

తర్వాతి కథనం
Show comments