Webdunia - Bharat's app for daily news and videos

Install App

వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ : సానియా జోడీకి చుక్కెదురు

Webdunia
ఆదివారం, 4 జులై 2021 (10:55 IST)
వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో భారత టెన్నిస్ రారాణి సానియా మీర్జాకు ఓటమి ఎదురైంది. మహిళల డబుల్స్ విభాగంలో సానియా మీర్జా-బెతానీ మాటెక్ శాండ్స్ జోడీ రెండో రౌండ్లో పరాజయం చవిచూసింది. శనివారం రాత్రి జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో రష్యా ద్వయం ఎలెనా వెస్నినా, వెరోనికా కుదెర్మెటోవా 6-4, 6-3తో సానియా, బెతానీ జోడీని ఓడించింది.
 
తొలి సెట్‌లో కాస్తో కూస్తో పోరాడిన సానియా జోడీ... రెండో సెట్‌లో మాత్రం ప్రత్యర్థి జోడీకి ఎదురునిలువలేకపోయింది. ఈ ఓటమితో వింబుల్డన్ మహిళల డబుల్స్‌లో సానియా పోరాటం ముగిసింది. 
 
ఇక ఆమె మిక్స్‌డ్ డబుల్స్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. రెండో రౌండ్ మ్యాచ్‌లో సానియా - రోహన్ బోపన్న జోడీ... బ్రిటీష్ జంట ఐడన్ మెక్ హ్యూ, ఎమిలీ వెబ్లీ స్మిత్‌తో తలపడనుంది.

సంబంధిత వార్తలు

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోరు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

తర్వాతి కథనం
Show comments