Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలిసారిగా సైనాను చిత్తుచిత్తు చేసిన పీవీ సింధు...

పీవీ సింధు తొలిసారిగా సైనా నెహ్వాల్ పైన గెలిచి కసి తీర్చుకుంది. కసి అనే మాట ఎందుకంటే... గతంలో ఆమె సైనాపై ఆడి ఓడింది. 2017 ఇండియన్ ఓపెన్ సిరీస్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌‌లో సైనాతో తలపడింది. నేడు ఢిల్లీలో

Webdunia
శుక్రవారం, 31 మార్చి 2017 (21:27 IST)
పీవీ సింధు తొలిసారిగా సైనా నెహ్వాల్ పైన గెలిచి కసి తీర్చుకుంది. కసి అనే మాట ఎందుకంటే... గతంలో ఆమె సైనాపై ఆడి ఓడింది. 2017 ఇండియన్ ఓపెన్ సిరీస్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌‌లో సైనాతో తలపడింది. నేడు ఢిల్లీలో శ్రీ ఫోర్ట్ కాంప్లెక్సులో జరిగిన మ్యాచ్‌లో సైనాపై 21-16, 22-20 తేడాతో సింధు విజయం సాధించింది.
 
ఇకపోతే సైనా పుల్లెల గోపీచంద్ సారధ్యంలో ఆడకుండా బెంగళూరు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఐతే పీవీ సింధు మాత్రం పుల్లెల గోపీచంద్ శిక్షణలోనే తర్ఫీదు తీసుకుంటూ ఆమధ్య ఒలిపింక్ క్రీడల్లో రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments