Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్ 3న ధోనీ మాతో ఉంటాడు.. కెప్టెన్సీ నుంచి ఎందుకు తొలగించామంటే?: గోయెంకా

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని పక్కనబెట్టి.. స్టీవెన్ స్మిత్‌కు కెప్టెన్సీ అప్పగించిన పూణే జట్టు ఓనర్ సంజీవ్ గోయంకా ఏమంటున్నాడో తెలుసా? అయితే చదవండి. పూణే జట్టు ఏర్పాటు చేసిన మీడియా సమావ

Webdunia
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని పక్కనబెట్టి.. స్టీవెన్ స్మిత్‌కు కెప్టెన్సీ అప్పగించిన పూణే జట్టు ఓనర్ సంజీవ్ గోయంకా ఏమంటున్నాడో తెలుసా? అయితే చదవండి. పూణే జట్టు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గోయెంకా, స్టీవ్ స్మిత్ కనిపించారు. కానీ ధోనీ మిస్సయ్యాడు. ధోనీ ఎక్కడ అంటూ మీడియా ప్రశ్నించింది.
 
దీనిపై గోయెంకా మాట్లాడుతూ.. ఏప్రిల్ ఐదో తేదీ నుంచి ఐపీఎల్ పదో సీజన్ మొదలుకానుందని గుర్తు చేసిన ఆయన, ఏప్రిల్ 3 నుంచి ధోనీ తమతో ఉంటాడని తెలిపాడు. ధోనీని తాను కలిసిన ప్రతిసారి ఏదొకటి నేర్చుకునే తిరిగొచ్చేవాడినని అన్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ మంచి ఆటగాడిగా, లీడర్‌గా రాణించారని.. ఆయనపై అపారమైన గౌరవం ఉందన్నారు. ఆయనకు తాను పెద్ద అభిమానిని అని గోయంకా చెప్పుకొచ్చాడు.
 
ధోనీని కెప్టెన్సీ నుంచి తప్పించడంపై గోయెంకా స్పందిస్తూ.. జట్టు కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నాడు. సోషల్ మీడియా ఆధారంగా ధోనీ కెప్టెన్సీ నుంచి పక్కనబెట్టినట్లు అర్థం వచ్చేలా ఆయన తెలిపాడు.

తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!

బాలికలతో వ్యభిచారం.. డీఎస్పీ సహా 21 మంది అరెస్టు

ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్‌పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

తర్వాతి కథనం
Show comments