Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా జూనియర్‌ బాక్సింగ్ పోటీలు : రోహిత్‌కు స్వర్ణం

Webdunia
ఆదివారం, 29 ఆగస్టు 2021 (18:17 IST)
దుబాయ్‌ వేదికగా ఆసియా జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో భారత ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. తాజాగా 48 కేజీల విభాగంలో రోహిత్ చమోలి స్వర్ణ పతకాన్ని సాధించాడు. 
 
ఆదివారం జరిగిన పోటీలో మంగోలియాకు చెందిన ఒత్‌గోన్‌బయర్ తువ్‌సింజయాను ఓడించి స్వర్ణం కైవసం చేసుకున్నాడు. తొలి రౌండ్‌లో ఓడిపోయిన చమోలీ తర్వాత ర్యాలీ చేసి.. 3-2 తేడాతో విజయం సాధించాడు. ఈ విషయాన్ని బాక్సింగ్‌ ఫెడరేషన్ తన అధికారిక ట్విట్టర్‌ వేదికగా వెల్లడించి రోహిత్‌కు శుభాకాంక్షలు తెలిపింది.

సంబంధిత వార్తలు

వైఎస్ జగన్ అనే నేను... జూన్ 9న ఉదయం 9.38 గంటలకు విశాఖలో ప్రమాణ స్వీకారం...

పోస్ట్ పోల్ సర్వే.. టీడీపీ కూటమి విజయం.. వైకాపాకు ఆ ప్రాంతాల్లో పట్టు

ఒకవైపు ఓడిపోతున్నా, చివరి రౌండ్ల వరకూ చూడంటారు, హహ్హహ్హ: ప్రశాంత్ కిషోర్

చీరకట్టులో స్పోర్ట్స్ ‌బైకుపై దూసుకెళ్లిన వరంగల్ ఆంటీ ... అవాక్కమైన మగరాయుళ్లు!! (Video Viral)

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

బెంగుళూరు రేవ్ పార్టీలో తన పేరు రావటం పై జానీమాస్టర్ వివరణ..

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

తర్వాతి కథనం
Show comments