Webdunia - Bharat's app for daily news and videos

Install App

వింబుల్డన్‌లో మెరిసిన రోహన్ బోపన్న జోడీ..

Webdunia
గురువారం, 13 జులై 2023 (11:41 IST)
గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఒకటైన వింబుల్డన్ టెన్నిస్ సిరీస్ లండన్‌లో జరుగుతోంది. ఇందులో భాగంగా బుధవారం జరిగిన డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత్‌కు చెందిన రోహన్ బోపన్న-ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ ఎబ్డెన్ జోడీ నెదర్లాండ్స్‌కు చెందిన క్రీగ్‌స్పూర్-బార్ట్ స్టీవెన్స్ జోడీతో తలపడింది. 
 
ఇందులో రోహన్ బోపన్న జోడీ 6-7 (3-7), 7-5, 6-2తో విజయం సాధించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. 43 ఏళ్ల బోపన్న వింబుల్డన్‌లో సెమీఫైనల్‌కు చేరడం ఇది మూడోసారి కావడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బర్త్ డే పార్టీకి వెళితే మత్తు ఇచ్చి 7 రోజుల పాటు యువతిపై 23 మంది అత్యాచారం

కిడ్నాప్ కేసు : వల్లభనేని వంశీకి షాకిచ్చిన విజయవాడ కోర్టు

అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న మార్క్ శంకర్‌.. ఆర్కే రోజా స్పందన.. ఏంటంటే?

బైకును కారులా మార్చేశాడు.. ఆరుగురితో హ్యాపీగా జర్నీ చేశాడు.. (వీడియో)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అది అభయారణ్యం కాదు.. సిటీకి జీవం పోసే పర్యావరణ వ్యవస్థ : ఊర్వశి రౌతేలా

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

తర్వాతి కథనం
Show comments