Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా కప్ : ఇండో పాక్ మ్యాచ్‌కు వేదిక ఖరారు!

Webdunia
గురువారం, 13 జులై 2023 (10:51 IST)
ఆసియా క్రికెటో టోర్నీలో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌కు వేదిక ఖరారైంది. ఈ ప్రతిష్టాత్మక పోరు శ్రీలంకలో జరుగుతుందని ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధూమల్ బుధవారం ధ్రువీకరించాడు. గురువారం డర్బన్‌లో జరుగనున్న ఐసీసీ బోర్డు సమావేశానికి ముందు బీసీసీఐ కార్యదర్శి జై షా, పీసీబీ మేనేజ్మెంట్ కమిటీ ఛైర్మన్ జాకా అప్రాఫ్ కలిసి భారత్, పాక్ మ్యాచ్‌పై నిర్ణయం తీసుకున్నట్లు ధుమాల్ తెలిపాడు. 
 
'పీసీబీ చైర్మన్ అష్రాఫ్‌ను మా కార్యదర్శి కలిశాడు. ఆసియా కప్ షెడ్యూల్ ఖరారైంది. ముందు అనుకున్నట్లే టోర్నీ కొనసాగుతుంది. లీగ్ దశలో 4 మ్యాచ్‌లు పాకిస్థాన్‌లో జరుగుతాయి. భారత్, పాక్ మ్యాచ్ సహా తొమ్మిది మ్యాచ్‌లకు శ్రీలంక ఆతిథ్యమిస్తుంది. ఇరు జట్లు ఫైనల్ చేరుకుంటే లంకలోనే తుదిపోరు జరుగుతుంది. ఆసియా కప్ కోసం పాకిస్థాన్‌లో భారత్ పర్యటిస్తుంందన్న కథనాల్లో నిజం లేదు. అలాంటి చర్చే జరగలేదు. భారత్, మా కార్యదర్శి పాకిస్థాన్‌కు వెళ్లడం లేదు. షెడ్యూల్ మాత్రమే ఖరారైంది' అని ధూమల్ వివరించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Suitcase: భార్యను కత్తితో పొడిచి.. మృతదేహాన్ని మడతపెట్టి ట్రాలీ బ్యాగులో కుక్కిన టెక్కీ.. ఆపై జంప్!

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

తర్వాతి కథనం
Show comments