Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రో కబడ్డీ లీగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడుగా ప్రదీప్

Webdunia
మంగళవారం, 31 ఆగస్టు 2021 (15:34 IST)
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో ప్రో కబడ్డీ లీగ్ కోసం ఆటగాళ్ల వేలం పాటలు సాగుతున్నాయి. ఈ వేలంలో స్టార్‌ ఆటగాడు ప్రదీన్‌ నర్వాల్‌ ప్రొ కబడ్డీ లీగ్‌ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. 
 
యూపీ యోధ జట్టు పీకేఎల్‌ వేలంలో ఈ ఆటగాడిని రికార్డు స్థాయి ధరకు కొనుగోలు చేసింది. ప్రదీప్‌ను ఏకంగా రూ.1.65 కోట్లకు సొంతం చేసుకుంది. అదేసమయంలో మరో స్టార్ ఆటగాడు రాహుల్‌ చౌదరిని కేవలం రూ.40 లక్షలకు పుణెరి పల్టాన్‌ కొనుక్కోగలిగింది.
 
ఇదిలావుంటే, సిద్ధార్థ్‌ దేశాయ్‌ను తెలుగు టైటాన్స్‌ రూ.1.30 కోట్లతో అట్టిపెట్టుకుంది. మంజీత్‌ను రూ.92 లక్షలకు తమిళ తలైవాస్‌ చేజిక్కించుకుంది. 
 
సచిన్‌ (రూ.84 లక్షలు)ను పట్నా పైరేట్స్‌, రోహిత్‌ గులియా (రూ.83 లక్షలు)ను హరియాణా స్టీలర్స్‌, సుర్జీత్‌ సింగ్‌ (రూ.75 లక్షలు)ను తమిళ్‌ తలైవాస్‌, రవిందర్‌ పాహల్‌ (రూ.74 లక్షలు)ను గుజరాత్‌ జెయింట్స్‌ కొనుగోలు చేశాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య ఇంట్లో వ్యక్తిగత సహాయకుడు ఆత్మహత్య, అదే కారణమా?

Thalliki Vandanam: తల్లికి వందనం స్కీమ్.. తండ్రీకొడుకుల అనుబంధం.. వీడియో వైరల్

15 ఏళ్ల తర్వాత కలిశాం.. ఇంతలో ఆ నలుగురు మృతి.. డీఎన్ఏ కోసం వేచి చూస్తున్నాం

భార్య చివరి కోరికను తీర్చాడు.. కానీ తిరిగి రాని లోకాలకు చేరాడు.. ఇద్దరు కుమార్తెలు?

Tirumala Laddu : తిరుమల లడ్డూ ప్రసాదం తింటుంటే నాలుకకు గాయమైందట!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

తర్వాతి కథనం
Show comments