Webdunia - Bharat's app for daily news and videos

Install App

పారాలింపిక్స్‌లో భారత్‌ ఖాతాలో మరో రెండు మెడల్స్

ఠాగూర్
మంగళవారం, 3 సెప్టెంబరు 2024 (11:34 IST)
పారిస్‌లో పారాలింపిక్స్ పోటీల్లో భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు చేరాయి. ఈ క్రీడాపోటీల్లో భారత్‌కు చెందిన క్రీడాకారుల తమ అద్భుతంగా రాణిస్తున్నారు. పురషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎల్ ఎల్ 3లో నితేశ్ కుమార్ సోమవారం పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నారు. తొలిసారి పారాలింపిక్స్‌లో ఆడుతున్న నితేశ్ ఫైనల్స్‌లో 21-14, 18-21, 23-21తో డానియేల్ బ్రిటన్‌కు చెందిన బెతెన్‌ను ఓడించారు. 
 
మహిళల సింగిల్స్‌ విభాగంలో ఎస్‌యూ 5 పైనల్‌లో తులసిమతి మురుగేశన్ రజత, పురుషుల విభాగంలో మనీశ్ రామ్ దాస్ కాంస్య పతకాలు సాధించారు. గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో తులసిమతి 17-21, 10-21తో చైనాకు చెందిన క్రీడాకారిణి యాంగ్ క్విక్సియా చేతిలో ఓటమిని చూవిచూసింది. కాంస్య పతక పోటీలో మనీషా 21-12, 21-8తో డెన్మార్క్‌కు చెందిన కేథరీన్ రోసెన్‌గ్రేన్‌ను చిత్తు చేసింంది. దీంతో సోమవారం పతకాల సంఖ్య 11కు చేరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఐఫోన్‌లో షూట్ చేస్తే రీల్స్ ఎక్కువగా వస్తాయనీ.. యువకుడి గొంతు కోశారు..

లాక్కెళ్లి గదిలో బంధిస్తే.. పారిపోయేందుకు యత్నించగా హాకీ స్టిక్‌తో తలపై కొట్టారు..

రైలు పట్టాలపై కారు నడిపిన యువతి మెంటల్ ఆస్పత్రికి తరలింపు (Video)

ఆ వెస్టిండీస్ క్రికెటర్ అలాంటివాడా? 11 మంది మహిళలపై అత్యాచారం?

కోల్‌కతాలో కాలేజీ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ - సెక్యూరిటీ గార్డు అరెస్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

తర్వాతి కథనం
Show comments