Webdunia - Bharat's app for daily news and videos

Install App

పారాలింపిక్స్‌లో భారత్‌ ఖాతాలో మరో రెండు మెడల్స్

ఠాగూర్
మంగళవారం, 3 సెప్టెంబరు 2024 (11:34 IST)
పారిస్‌లో పారాలింపిక్స్ పోటీల్లో భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు చేరాయి. ఈ క్రీడాపోటీల్లో భారత్‌కు చెందిన క్రీడాకారుల తమ అద్భుతంగా రాణిస్తున్నారు. పురషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎల్ ఎల్ 3లో నితేశ్ కుమార్ సోమవారం పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నారు. తొలిసారి పారాలింపిక్స్‌లో ఆడుతున్న నితేశ్ ఫైనల్స్‌లో 21-14, 18-21, 23-21తో డానియేల్ బ్రిటన్‌కు చెందిన బెతెన్‌ను ఓడించారు. 
 
మహిళల సింగిల్స్‌ విభాగంలో ఎస్‌యూ 5 పైనల్‌లో తులసిమతి మురుగేశన్ రజత, పురుషుల విభాగంలో మనీశ్ రామ్ దాస్ కాంస్య పతకాలు సాధించారు. గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో తులసిమతి 17-21, 10-21తో చైనాకు చెందిన క్రీడాకారిణి యాంగ్ క్విక్సియా చేతిలో ఓటమిని చూవిచూసింది. కాంస్య పతక పోటీలో మనీషా 21-12, 21-8తో డెన్మార్క్‌కు చెందిన కేథరీన్ రోసెన్‌గ్రేన్‌ను చిత్తు చేసింంది. దీంతో సోమవారం పతకాల సంఖ్య 11కు చేరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Dalit Man : అక్రమ సంబంధం.. దళిత వ్యక్తిని కొట్టి, నగ్నంగా ఊరేగించారు..

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికలు- ఏకగ్రీవంగా ఐదుగురి ఎన్నిక

Half-Day Schools: హాఫ్-డే స్కూల్స్-తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన

Hyderabad: కర్ర, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌తో తల్లిని హత్య చేసిన కుమారుడు

స్నేహితుడుని చూసేందుకు వచ్చి అతని చేతిలోనే అత్యాచారానికిగురైన బ్రిటన్ మహిళ!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sapthagiri: పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది

ఛాంపియన్ లో ఫుట్‌బాల్ ఆటగాడిగా రోషన్ బర్త్ డే గ్లింప్స్

నాని బేనర్ లో తీసిన కోర్ట్ సినిమా ఎలా వుందో తెలుసా.. కోర్టు రివ్యూ

Nani: నాని మాటలు మాకు షాక్ ను కలిగించాయి : ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా

'ఎస్ఎస్ఎంబీ-29' షూటింగుతో పర్యాటక రంగానికి గొప్ప గమ్యస్థానం : ఒరిస్సా డిప్యూటీ సీఎం

తర్వాతి కథనం
Show comments