Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూనియర్ హాకీ ప్రపంచ కప్ టోర్నీ: యూపీకి రానున్న పాకిస్థాన్.. ముంబై పేలుళ్ల తర్వాత?

భారత్‌లో నిర్వహించే జూనియర్ హాకీ ప్రపంచ కప్ టోర్నీలో దాయాది దేశమైన పాకిస్థాన్ పాల్గొననుంది. ముంబై పేలుళ్ల అనంతరం సుదీర్ఘ కాలంగా భారత్-పాకిస్తాన్‌ల మధ్య క్రీడా పోటీలు జరగని నేపథ్యంలో.. భారత్‌లో నిర్వహి

Webdunia
శనివారం, 19 నవంబరు 2016 (16:03 IST)
భారత్‌లో నిర్వహించే జూనియర్ హాకీ ప్రపంచ కప్ టోర్నీలో దాయాది దేశమైన పాకిస్థాన్ పాల్గొననుంది. ముంబై పేలుళ్ల అనంతరం సుదీర్ఘ కాలంగా భారత్-పాకిస్తాన్‌ల మధ్య క్రీడా పోటీలు జరగని నేపథ్యంలో.. భారత్‌లో నిర్వహించే జూనియర్ హాకీ ప్రపంచకప్ టోర్నీలో పాల్గొనేందుకు పాక్ భారత్‌లో ఆడనుంది. 
 
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో డిసెంబర్‌ 8-18 వరకు ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనుంది. నిధుల కొరతతో ఇబ్బంది పడుతున్న పాక్‌ హాకీ సమాఖ్యకు ప్రభుత్వం రూ.2 కోట్లు మంజూరు చేసింది.
 
పాకిస్థాన్ జూనియర్‌ జట్టు లఖ్‌నవూ రావడానికి ఆ దేశ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. భారత్‌లో నిర్వహిస్తున్న జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌ టోర్నీలో ఆడేందుకు ప్రభుత్వం నిరభ్యంతర పత్రం ఇచ్చినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపిందని పాకిస్థాన్ హాకీ సమాఖ్య వెల్లడించింది. ఇంకా తమ జట్టు ఈ టోర్నీలో మెరుగ్గా ఆడుతుందని పాకిస్థాన్ హాకీ తెలిపింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నువ్వుచ్చిన జ్యూస్ తాగలేదు.. అందుకే సాంబారులో విషం కలిపి చంపేశా...

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గరివిడి లక్ష్మి గాయనే కాదు ఉద్యమమే ఆమె జీవితం.. ఆనంది కి ప్రశంసలు

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

తర్వాతి కథనం
Show comments