Webdunia - Bharat's app for daily news and videos

Install App

మారథాన్ రన్నర్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియుడు.. ఎక్కడ?

ఠాగూర్
బుధవారం, 4 సెప్టెంబరు 2024 (10:16 IST)
పారిస్ ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొన్న మారథాన్ రన్నర్‌కు ఆమె ప్రియుడు ఊహించని షాక్ ఇచ్చాడు. ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ దారుణ ఘటన ఆఫ్రికా దేశాల్లో ఒకటైన ఉగాండాలో చోటుచేసుకుంది. ఈ దేశానికి చెందిన రెబెక్కా చెప్టెగీ గత కొన్ని రోజులుగా కెన్యాకు చెందిన డిక్కన్ డియెమ మరగ‌చ్‌తో సహజీవనం చేస్తుంది. ఈ క్రమంలో తరచూ ఆమెను వేధింపులకు గురిచేస్తున్న మరగచ్.. ఇటీవల ఆమె శరీరంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో మంటల ధాటికి రెబెక్కా హాహాకారాలు చేయడంతో స్థానికులు ఆమెను కెన్యాలోని ఆస్పత్రికి తరలించారు. 
 
ఆమె దాదాపు 75 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాటం చేస్తుంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. రెబెక్కాపై దాడి విషయం తెలిసి ఉగాండా ప్రజలతో పాటు ఒలింపిక్ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై స్థానిక పోలీసులు డెయెమ మరగచ్‌పై గృహహింస, హత్యాయత్నం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైఎస్ ఫ్యామిలీ కోసం ఇంతకాలం భరించా.. కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి : బాలినేని

తిరుమల లడ్డూ ప్రసాదంపై ప్రమాణం చేద్దామా: వైవీ సుబ్బారెడ్డికి కొలికిపూడి సవాల్

శ్రీవారి లడ్డూలో చేప నూనె - బీఫ్ టాలో - పంది కొవ్వు వినియోగం...

ఏపీలో కొత్త మద్యం పాలసీ.. రూ.99కే క్వార్టర్ బాటిల్!

తిరుపతి లడ్డూ తయారీలో ఆవు నెయ్యి స్థానంలో జంతువుల కొవ్వు కలిపారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

తర్వాతి కథనం
Show comments