Webdunia - Bharat's app for daily news and videos

Install App

పారాలింపిక్స్‌లో భారత్‌ ఖాతాలో మరో రెండు మెడల్స్

ఠాగూర్
మంగళవారం, 3 సెప్టెంబరు 2024 (11:34 IST)
పారిస్‌లో పారాలింపిక్స్ పోటీల్లో భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు చేరాయి. ఈ క్రీడాపోటీల్లో భారత్‌కు చెందిన క్రీడాకారుల తమ అద్భుతంగా రాణిస్తున్నారు. పురషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎల్ ఎల్ 3లో నితేశ్ కుమార్ సోమవారం పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నారు. తొలిసారి పారాలింపిక్స్‌లో ఆడుతున్న నితేశ్ ఫైనల్స్‌లో 21-14, 18-21, 23-21తో డానియేల్ బ్రిటన్‌కు చెందిన బెతెన్‌ను ఓడించారు. 
 
మహిళల సింగిల్స్‌ విభాగంలో ఎస్‌యూ 5 పైనల్‌లో తులసిమతి మురుగేశన్ రజత, పురుషుల విభాగంలో మనీశ్ రామ్ దాస్ కాంస్య పతకాలు సాధించారు. గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో తులసిమతి 17-21, 10-21తో చైనాకు చెందిన క్రీడాకారిణి యాంగ్ క్విక్సియా చేతిలో ఓటమిని చూవిచూసింది. కాంస్య పతక పోటీలో మనీషా 21-12, 21-8తో డెన్మార్క్‌కు చెందిన కేథరీన్ రోసెన్‌గ్రేన్‌ను చిత్తు చేసింంది. దీంతో సోమవారం పతకాల సంఖ్య 11కు చేరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మొక్కజొన్న తోటలో దారుణం : వేరొకరితో మాట్లాడుతుందని ప్రియురాలిని చంపేసిన ప్రియుడు...

నేరగాళ్లను వెనకేసుకొచ్చే నాయకుడు దొరకడం వైకాపా అదృష్టం : ఆర్ఆర్ఆర్

తుని రైలు దగ్దం కేసు : ఏపీ సర్కారు కీలక నిర్ణయం

ఉగ్రవాదులతో లింకులు.. ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగుల డిస్మిస్

శారీరకంగా వాడుకుని తప్పించుకు తిరుగుతున్నాడు: ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

తర్వాతి కథనం
Show comments