Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూఎస్‌ ఓపెన్‌ సింగిల్స్ విజేతగా నిలిచిన ఒసాకా

Webdunia
ఆదివారం, 13 సెప్టెంబరు 2020 (14:17 IST)
Naomi Osaka
యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో జపాన్‎కు చెందిన క్రీడాకారిణి ఒసాకా విజేతగా నిలిచింది. శనివారం రాత్రి జరిగిన ఫైనల్లో ఒసాకా 1-6, 6-3, 6-3 తేడాతో అజరెంకాపై గెలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. 
 
నాలుగో సీడ్ అయిన ఒసాకా మొదటి సెట్‌ను ఒసాకా కొద్దీ పాయింట్ల తేడాతో కోల్పోయినప్పటికీ.. మిగతా రెండు సెట్లలో ఒసాక ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా బరిలో నిలిచి టైటిల్‌ను స్వంతం చేసుకుంది.
 
ఒసాకాకు ఇది రెండో యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌. 2018లో కూడా యూఎస్‌ ఓపెన్‌లో విజేతగా నిలిచింది ఒసాకా. ఒసాకాకు ఇదీ మూడో గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌. క్రిందటి ఏడాది జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్‌ను ఒసాకా టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

Telangana: పోలీసుల ఎదుట లొంగిపోయిన సీపీఐ మావోయిస్ట్ పార్టీ నేతలు

Ranya Rao: కన్నడ సినీ నటి రన్యా రావుకు ఏడాది జైలు శిక్ష

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

తర్వాతి కథనం
Show comments