Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూఎస్‌ ఓపెన్‌ సింగిల్స్ విజేతగా నిలిచిన ఒసాకా

Webdunia
ఆదివారం, 13 సెప్టెంబరు 2020 (14:17 IST)
Naomi Osaka
యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో జపాన్‎కు చెందిన క్రీడాకారిణి ఒసాకా విజేతగా నిలిచింది. శనివారం రాత్రి జరిగిన ఫైనల్లో ఒసాకా 1-6, 6-3, 6-3 తేడాతో అజరెంకాపై గెలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. 
 
నాలుగో సీడ్ అయిన ఒసాకా మొదటి సెట్‌ను ఒసాకా కొద్దీ పాయింట్ల తేడాతో కోల్పోయినప్పటికీ.. మిగతా రెండు సెట్లలో ఒసాక ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా బరిలో నిలిచి టైటిల్‌ను స్వంతం చేసుకుంది.
 
ఒసాకాకు ఇది రెండో యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌. 2018లో కూడా యూఎస్‌ ఓపెన్‌లో విజేతగా నిలిచింది ఒసాకా. ఒసాకాకు ఇదీ మూడో గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌. క్రిందటి ఏడాది జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్‌ను ఒసాకా టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments