Webdunia - Bharat's app for daily news and videos

Install App

మను భాకర్, సౌరభ్ చౌదరి అదుర్స్.. పసిడిని గెలుచుకునేశారు...

Webdunia
బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (16:49 IST)
దేశ రాజధాని నగరం ఢిల్లీలో జరుగుతున్న అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా భారత క్రీడాకారులు సౌరభ్ చౌదరి, మను భాకర్.. పసిడి పతకాన్ని సాధించారు. పది మీటర్ల ఎయిర్ పిస్టోల్ మిక్స్‌డ్ టీమ్‌లో భారత సౌరభ్, మను భాకర్ ద్వయం పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది.


ఫైనల్లో 778 స్కోరుతో 5.7 మార్జిన్‌తో భారత ద్వయం గెలుపును నమోదు చేసుకుని స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. చైనా, కొరియా, ఉక్రెయిన్ షూటర్ల నుంచి భారత్ గట్టిపోటీని ఎదుర్కొంది. 
 
అయితే ఫైనల్లో సౌరభ్ చౌదరి, మను భాకర్ ధీటుగా రాణించి పసిడిని గెలుచుకున్నారు. ఇప్పటికే ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ 2019లో భారత్ ఇప్పటివరకు మూడు స్వర్ణ పతకాలు సొంతం చేసుకుంది.

అలాగే రెండు ప్రపంచ రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఇక ఈ మెగా ఈవెంట్ తొలి రోజు ఆటలో అపూర్వి చందెలియా 10 మీటర్ల ఎయిర్ రిఫైల్ విభాగంలో పసిడిని కైవసం చేసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి

కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

జనవరి నుంచి బైకులన్నింటికీ 'ఏబీఎస్' తప్పనిసరి : కేంద్రం నిర్ణయం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

తర్వాతి కథనం
Show comments