Webdunia - Bharat's app for daily news and videos

Install App

మను భాకర్, సౌరభ్ చౌదరి అదుర్స్.. పసిడిని గెలుచుకునేశారు...

Webdunia
బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (16:49 IST)
దేశ రాజధాని నగరం ఢిల్లీలో జరుగుతున్న అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా భారత క్రీడాకారులు సౌరభ్ చౌదరి, మను భాకర్.. పసిడి పతకాన్ని సాధించారు. పది మీటర్ల ఎయిర్ పిస్టోల్ మిక్స్‌డ్ టీమ్‌లో భారత సౌరభ్, మను భాకర్ ద్వయం పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది.


ఫైనల్లో 778 స్కోరుతో 5.7 మార్జిన్‌తో భారత ద్వయం గెలుపును నమోదు చేసుకుని స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. చైనా, కొరియా, ఉక్రెయిన్ షూటర్ల నుంచి భారత్ గట్టిపోటీని ఎదుర్కొంది. 
 
అయితే ఫైనల్లో సౌరభ్ చౌదరి, మను భాకర్ ధీటుగా రాణించి పసిడిని గెలుచుకున్నారు. ఇప్పటికే ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ 2019లో భారత్ ఇప్పటివరకు మూడు స్వర్ణ పతకాలు సొంతం చేసుకుంది.

అలాగే రెండు ప్రపంచ రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఇక ఈ మెగా ఈవెంట్ తొలి రోజు ఆటలో అపూర్వి చందెలియా 10 మీటర్ల ఎయిర్ రిఫైల్ విభాగంలో పసిడిని కైవసం చేసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kavitha: కవితను పట్టించుకోని కాంగ్రెస్, బీజేపీ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత కొత్త పార్టీ?

Chandrababu: అనంతపురంలో డిస్నీ ల్యాండ్ ఏర్పాటు.. రాయలసీమకు ప్రత్యేక ఆకర్షణ

Ganesh Nimajjanam: హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం కోసం భారీ భద్రతా ఏర్పాట్లు

Tamil Nadu: హెడ్ మాస్టర్ కాళ్లకు మసాజ్ చేసిన విద్యార్థులు..

lunar eclipse, బెంగళూరు నెత్తిపైన 327 నిమిషాల పాటు సుదీర్ఘ చంద్రగ్రహణం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుష్క, క్రిష్ సినిమా ఘాటీ ఎలా ఉందంటే? రివ్యూ

పవన్ కళ్యాణ్ "ఓజీ" మూవీ టిక్కెట్ ధర రూ.5 లక్షలు - దక్కించుకున్న ఆ ఇద్దరు

9 వారాల సాయిబాబా వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేసిన ఉపాసన

Love in Dubai: రాజ్ నిడిమోరుతో దుబాయ్‌కి వెళ్లిన సమంత.. రీల్ వైరల్ అయ్యిందిగా (video)

Prabhas: ఘాటీ రిలీజ్ గ్లింప్స్‌ విడుదలచేస్తూ, ట్రైలర్ ఆకట్టుకుందంటూ ప్రభాస్ ప్రశంసలు

తర్వాతి కథనం
Show comments